సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న వైసీపీ మంత్రి అంబటి

వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.‘బ్రో’ సినిమా లావాదేవీలపై విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలకు మంత్రి అంబటి ఫిర్యాదు చేయనున్నారు.

 Ycp Minister Ambati Will Go To Delhi In The Evening-TeluguStop.com

అయితే బ్రో సినిమాలో అంబటి రాంబాబు పాత్రను పోలిన సన్నివేశం ఉన్న నేపథ్యంలో వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పాత్రను పోషించిన పృథ్వీ మరియు సినిమా నిర్మాత చేసిన కొన్ని వ్యాఖ్యలపై మంత్రి అంబటి సీరియస్ అయ్యారు.

ఈ క్రమంలోనే హస్తినకు వెళ్తున్న ఆయన సినిమాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను కోరనున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube