అభివృద్ధి పేరుతో కమీషన్లు తీసుకుంటున్నారు..: డీకే అరుణ

బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.బీఆర్ఎస్ పాలన అంతం అయ్యే వరకు బీజేపీ నిద్రపోదని చెప్పారు.

 Taking Commissions In The Name Of Development..: Dk Aruna-TeluguStop.com

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకుంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇస్తుందని తెలిపారు.ప్రజల పేరుతో అప్పులు తెచ్చి కుటుంబం జేబులు నింపుకున్నారని ఆరోపించారు.

ప్రశ్నిస్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్న డీకే అరుణ అభివృద్ధి పేరుతో కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపణలు చేశారు.అదేవిధంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube