మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనర్హత పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనర్హత పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.2018వ సంవత్సరంలో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా విచారణ చేసింది న్యాయస్థానం.ఈ క్రమంలోనే అఫిడవిట్ లతో పాటు ఆధారాలు కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

 Hearing On Minister Srinivas Goud's Disqualification Petition In Ts High Court-TeluguStop.com

అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube