రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో హైడ్రోపోనిక్స్ ఏ నోవల్ అఫ్రోచ్ ఫర్ న్యూట్రిసనల్ సెక్యూరిటీ లో భాగంగా నర్సింహులపల్లి గ్రామంలో గ్రామ పంచాయితీలో హైడ్రోపోనిక్స్ సాగు విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కె భవ్యశ్రీ గ్రామంలోని రైతులకు హైడ్రోపోనిక్స్ సాగు విధానం గురించి వివరించారు,
తక్కువ నీటితో అతి తక్కువ సాగు ఖర్చుతో సులభంగా ఏక్కువ మొక్కలకు ఈ విధానంలో పందించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతులందరు ఉత్సాహంగా పాల్గొని వారి సందేశాలను నివృత్తి చేసుకున్నారు.ఇలాంటి నూతన సాగు విధానాలను వారికి పరిచయం చేస్తున్నందుకు కళాశాల విద్యార్థులకు ధన్యవాదలు తెలిపారు.