కేంద్రంపై నిందలు వేస్తున్నారు.. బీజేపీ నేత విష్ణువర్ధన్

ఏపీ ప్రభుత్వం పోలవరాన్ని నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.ప్రాంతీయ పార్టీల దురాశకు పోలవరం దుస్థితే సాక్ష్యమని చెప్పారు.

 Bjp Leader Vishnuvardhan Is Blaming The Centre-TeluguStop.com

మళ్లీ నిధులు ఇవ్వడం లేదని కేంద్రంపై నిందలు వేస్తారని మండిపడ్డారు.ప్రాజెక్టు కడితే రీఎంబర్స్ చేయనని కేంద్రం చెప్పిందా అని ప్రశ్నించారు.

కాంట్రాక్టర్లను మార్చి సమయాన్ని వృధా చేశారని ఆరోపించారు.రివర్స్ టెంబర్ పేరుతో పనులను రివర్స్ చేశారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube