వరంగల్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటన

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.అదేవిధంగా భూపాలపల్లి జిల్లా మరియు హన్మకొండ జిల్లాల్లో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.

 Kishan Reddy's Visit To The Flood Affected Areas Of Warangal District-TeluguStop.com

ఇందులో భాగంగా ముందుగా భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామంలో పర్యటిస్తారని తెలుస్తోంది.తరువాత హన్మకొండ జిల్లా రంగంపేటకు కిషన్ రెడ్డి చేరుకుని వరద బాధితులను ఆయన పరామర్శించనున్నారు.

అనంతరం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.వరద బాధిత కుటుంబాలకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా కల్పించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube