ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలి.. తెలంగాణ డీజీపీ

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అన్నారు.ఇందులో భాగంగా సుమారు 2900 మందిని పునరావస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు.

 People Should Come Out Only During Emergencies.. Telangana Dgp-TeluguStop.com

మోరంచపల్లి వరదలో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేస్తున్నామని తెలిపారు.ఈ క్రమంలో ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు.

హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో పరిస్థితి అదుపులో ఉందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube