అమ్మఒడి సభకు విద్యార్థుల తరలింపుపై ఏపీ హైకోర్టులో పిల్

అమ్మఒడి కార్యక్రమం సభకు విద్యార్థుల తరలింపు అంశంపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది.కురుపాం సభకు విద్యార్థులను తరలించడంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

 Pil In Ap High Court On Transfer Of Students To Ammaodi Sabha-TeluguStop.com

అయితే హైకోర్టు ఉత్తర్వులకు విరుద్దంగా విద్యార్థులను తరలించారని పిటిషన్ లో పేర్కొన్నారు.ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్, హోమ్ సెక్రటరీని పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారని సమాచారం.

కాగా ఈ పిటిషన్ పై న్యాయస్థానంలో విచారణ జరిగే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube