రాజన్న సిరిసిల్ల జిల్లాలో టాస్క్ ఫోర్స్ విభాగం లో సుదీర్ఘ కాలం పనిచేసి పేకాట శిబిరాల పై దాడులు చేసి అందులో రాజకీయ నాయకులు పేకాట ఆడుతు పట్టుబడ్డ కానీ
ఎలాంటి రాజకీయ నాయకులకు తలోగ్గకుండ సమర్థవంతంగా విధులు టాస్క్ ఫోర్స్ లో పనిచేసి నేడు వేములవాడ రూరల్ ఎస్.ఐ గా విధుల్లో చేరిన మారుతి.