ఉమ్మడి నల్గొండలో కొత్తగా చేరికలు అవసరం లేదు.. ఎంపీ కోమటిరెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నేతలు కొత్తగా చేరాల్సిన అవసరం లేదని చెప్పారు.

 There Is No Need For New Additions In The Joint Nalgonda.. Mp Komati Reddy-TeluguStop.com

ఈ క్రమంలోనే 12కు 12 స్థానాలు రిజర్వ్ అయిపోయాయన్నారు.మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మరియు శశిధర్ రెడ్డి పార్టీలో చేరే అంశం ఇప్పటివరకు చర్చకు రాలేదని తెలిపారు.

ఎన్నికల రోడ్ మ్యాప్ కోసమే ముఖ్యనేతలను ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు.ఈ మేరకు ఆగస్ట్ నెల నుంచి ప్రచారాన్ని ఉధృతం చేస్తామన్న ఎంపీ కోమటిరెడ్డి అందరూ కలిసికట్టుగా బస్ యాత్ర చేయాలనేది తన కోరిక అని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube