ఏపీ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

ఏపీ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.సర్పంచ్ ల నిధులు ప్రభుత్వం దారి మళ్లిస్తోందంటూ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 Hearing In The High Court On The Petition Of The President Of Ap Sarpanch Associ-TeluguStop.com

సర్పంచుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం నిధులు మళ్లించిందని పిటిషనర్ తరపు న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపించారు.ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube