ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ ముంబైలో ఈడీ విచారణకు హాజరు అయ్యారని తెలుస్తోంది.ఫెమా కేసు విచారణలో భాగంగా ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అనిల్ అంబానీ వాంగ్మూలాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నమోదు చేసుకున్నారని తెలుస్తోంది.కాగా 2020లో మనీ లాండరింగ్ కేసులో ఎస్ బ్యాంకు అధికారులతో పాటు అనిల్ అంబానీని అధికారులు ప్రశ్నించారని సమాచారం.