వరంగల్ రానున్న మోదీకి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు

తెలంగాణకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్ లో పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మోదీకి ప్రశ్నలు వేశారు.

 Minister Ktr Questions Modi Coming To Warangal-TeluguStop.com

తమ ప్రశ్నలకు సమాధానం చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పాకే వరంగల్ లో మోదీ అడుగు పెట్టాలని తెలిపారు.

ములుగు జిల్లాలో ట్రైబల్ వర్సిటీ ఎందుకు పెట్టడం లేదో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.

బయ్యారం ఉక్కు కర్మాగారంపై ఎందుకు చేతులు ఎత్తేశారో చెప్పాలన్నారు.కోచ్ ఫ్యాక్టరీ పెడతామని, బోగీలు రిపేర్ చేసే కేంద్రం పెట్టడానికి వస్తున్న ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

విభజన హామీలను ఎందుకు విస్మరించారో ప్రకటించాలని పేర్కొన్నారు.ఇది ఎన్నికల సీజన్ అన్న కేటీఆర్ కొత్త కొత్త వాళ్లు వస్తారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి గడ్డి అయినా తింటారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube