FRO శ్రీనివాస్ భార్యకు DT ఉద్యోగం.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఆటవి రక్షణలో తన విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన FRO శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి డిప్యూటీ తహసీల్దార్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు హరితోత్సవం సందర్భంగా ఆయా నియామక పత్రాన్ని నేడు హైద్రాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారు అందజేశారు.

 Deputy Tahasildar Post For Fro Srinivas Wife-TeluguStop.com

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన FRO శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా అదుకుందని, వారి సతీమణికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాన్ని కల్పించడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హర్షం వ్యక్తం చేశారు.వారి కుటుంబం తరుపున ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube