కల్నల్ సంతోష్ బాబు త్యాగం చిరస్మరణీయం: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: దేశ సరిహద్దుల్లో శత్రు సైన్యంతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన అమరుడు కల్నల్ సంతోష్ బాబు మూడో వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని సంతోష్ బాబు విగ్రహానికి రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

 Colonel Santosh Babu Sacrifice Will Be Remembered Forever Minister Jagadish Redd-TeluguStop.com

దేశం కోసం త్యాగం చేసిన దివంగత సంతోష్ బాబు వర్తమానానికి స్ఫూర్తి దాయాకంగా నిలిచారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube