వికారాబాద్ జిల్లా పరిగిలో యువతి దారుణ హత్య

వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.పరిగి మండలంలో ఓ యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.

 Brutal Murder Of A Young Woman In Vikarabad District-TeluguStop.com

కడ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీషా రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది.ఉదయం గ్రామ సమీపంలో ఉన్న నీటి కుంటలో శవమై కనిపించింది.

శిరీషా మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.యువతి మృతదేహంపై కత్తి పోట్లు ఉన్నాయని తెలుస్తోంది.

దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube