తెలంగాణపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్

తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెంచింది.ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు.

 Bjp High Command Special Focus On Telangana-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే మూడు భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది.మోదీ తొమ్మిదేళ్ల పాలనలో భాగంగా ప్రజల్లోకి వెళ్తుంది.

అయితే అసలు టార్గెట్ మాత్రం తెలంగాణలో పార్టీ బలోపేతం కోసమేనని తెలుస్తోంది.ఈనెల 15న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖమ్మంకు రానుండగా.

అదే రోజు సాయంత్రం నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు.అదేవిధంగా ఈనెల 25న నాగర్ కర్నూల్ జిల్లాకు రానున్న జేపీ నడ్డా బహిరంగ సభలో పాల్గొననున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube