నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో ఉద్రిక్తత

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వర్సిటీలోని వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.

 Tension In Nizamabad District Telangana University-TeluguStop.com

పీడీఎస్‎యూ, ఎన్ఐఎస్‎యూ విద్యార్థి సంఘాల నేతలు అక్కడ బైఠాయించి నిరసనకు దిగారు.వీసీ వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారని తెలుస్తోంది.అయితే వర్సిటీలో గత కొన్ని రోజులగా రిజిస్ట్రార్ విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

రిజిస్ట్రార్ నేనంటే నేనంటూ ప్రొఫెసర్ యాదగిరి, కనకయ్యల మధ్య రగడ చెలరేగింది.అయితే ప్రొ.

యాదగిరిని రిజిస్ట్రార్ గా, కనకయ్యను వీసీగా పాలకమండలి నియమించింది.దీంతో వర్సిటీ రెండు వర్గాలుగా విడిపోవడంతో వివాదం కొనసాగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube