డిజిటల్ విప్లవం వచ్చింది.. కిషన్ రెడ్డి కామెంట్స్

దేశంలో డిజిటల్ విప్లవం వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.రూ.2 వేల నోటు ఉపసంహరణ సంతోషకరమన్నారు.దేశ హితం కోసం తీసుకున్న నిర్ణయమని తెలిపారు.

 Digital Revolution Has Arrived.. Kishan Reddy Comments-TeluguStop.com

మోదీ ప్రభుత్వం వచ్చాక రైతులకు గిట్టుబాటు ధర అందుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.కేంద్రం నిధుల్లో 42 శాతం వాటా రాష్ట్రాలకు ఇస్తోందన్నారు.

రైతులకు ఎరువులపై రూ.లక్ష కోట్ల సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు.తెలంగాణలో కనీసం పంట బీమా కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.పేదలకు ఇళ్లు నిర్మించే చిత్తశుద్ధి లేదు కానీ ప్రగతిభవన్, సచివాలయం రికార్డ్ సమయంలో కడతారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube