కర్ణాటక సీఎంపై సాయంత్రం కాంగ్రెస్ అధికారిక ప్రకటన

కర్ణాటక సీఎంపై ఇవాళ సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అధికారిక ప్రకటన చేయనుంది.సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ప్రకటించనున్నారు.

 Congress Official Announcement On Karnataka Cm In The Evening-TeluguStop.com

కాగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ అధినాయకత్వం ప్రకటన చేయనుంది.మరోవైపు కర్ణాటక వ్యాప్తంగా సిద్ధరామయ్య మద్దతుదారులు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

ఇందులో భాగంగా బెంగళూరులో సిద్ధరామయ్య ఇంటి దగ్గరకు మద్దతుదారులు భారీగా తరలివస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube