కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం లేదని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల అన్నారు.కాంగ్రెస్ లో నాయకత్వ కొరత ఉందని చెప్పారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో మిస్డ్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు.
తాను ఇప్పటివరకు ఎలాంటి కాల్స్ ను లిఫ్ట్ చేయలేదని షర్మిల పేర్కొన్నారు.
అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్ను బొందపెట్టడం ఖాయమని చెప్పారు.పేపర్ లు ఇకపై లీక్ కావని నిరుద్యోగులకు కేసీఆర్ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.