బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీకి పయనం అయ్యారు.ఈ క్రమంలో బీజేపీ అగ్రనేతలతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
అదేవిధంగా తెలంగాణలో రాజకీయ పరిణామాలపై పార్టీ పెద్దలకు వివరించే అవకాశం ఉందని సమాచారం.కాగా తాజాగా కర్ణాటక ఫలితాల తరువాత ఈటల ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది.