మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీలో కిచెన్ కేబినెట్ ఉందన్నారు.

 Sensational Comments Of Former Mla Gone Prakash Rao-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు 150 సీట్లు వచ్చే అవకాశం ఉందని గోనె జోస్యం చెప్పారు.టీడీపీకి ఒంటరిగా వంద సీట్లు వస్తాయని తెలిపారు.

తిరుపతిలో తాను చేసిన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.రెండు రాష్ట్రాల్లోనూ దోపిడీ పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు.

మాజీ మంత్రి బాలినేని జూదం ఆడటం వలన అప్పులు మిగిలాయన్నారు.బాలినేని సీఎం జగన్ ను కలిసి అబద్ధపు అప్పుల చిట్టా ఇచ్చారని విమర్శించారు.

సీఎం జగన్ జైలుకు వెళ్లే అవకాశం లేదన్నారు.కంపెనీలు, పెట్టుబడులకు సంబంధించి జగన్ కు ఫైన్ పడే అవకాశం ఉందని తెలిపారు.

వైఎస్ఆర్ పాలనకు, జగన్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని వ్యాఖ్యనించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube