కర్ణాటకలో పొలిటికల్ హీట్..!

కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి.అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియనుంది.

 Political Heat In Karnataka..!-TeluguStop.com

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కన్నడ నాట ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా బెంగళూరు రోడ్ షోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.

మొత్తం 26 కిలోమీటర్ల మేర మోడీ రోడ్ షో కొనసాగనుంది.సోమేశ్వర సభ భవన్ నుంచి సంపీజీ రోడ్ మల్లేశ్వరం వరకు ఈ రోడ్ షో నిర్వహించనున్నారు.

అటు కాంగ్రెస్ కూడా పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తుంది.ఈ క్రమంలోనే సోనియా గాంధీ హుబ్లీ ఎన్నికల సభలో పాల్గొననున్నారు.

దీంతో కన్నడ నాట పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube