జగన్ సీఎం అవడం కోసం విజయవాడలో రాజశ్యామల యాగం చేస్తున్నారు..బొండా ఉమా

జగన్ సీఎం అవడం కోసం విజయవాడలో రాజశ్యామల యాగం చేస్తున్నారు దేవాలయాల సొమ్ములకు సీఎం పరిరక్షకుడు మాత్రమే.దేవుడి సొమ్ముతో ఆర్భాటాలు చేస్తున్నారు ప్రసిద్ధ దేవాలయాల సొమ్ము 10 కోట్లతో ఈ యాగం చేస్తున్నారుఈ చర్యతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఈ యాగానికి టిటిడి నుంచీ 2.5 కోట్లు ఖర్చు వెంటనే ఆ పదికోట్లు ఆయా దేవాలయాలకి తిరిగి ఇవ్వాలని డిమాండ్శారదా పీఠాధిపతి ని పక్కన పెట్టి లాబీయిష్టు, రెండో కృష్ణుడు విజయకుమార్ ఆధ్వర్యంలో ఈ యాగం చేస్తున్నారు

 Bonda Umama Comments On Cm Ys Jagan, Bonda Umama , Ys Jagan, Vijayawada , Ap P-TeluguStop.com

హిందూ దేవాలయాలపై జగన్ సీఎం అయ్యాక అనేక దాడులు జరిగాయి ఆ దాడులపై ఎలాంటి కేసులు పెట్టలేదు సంక్రాంతి, ఉగాది వేడుకలు చేస్తే పోలీసులతో కేసులు పెట్టారు తప్పుడు కేసులు పెట్టారు‌.ఛార్జి షీటు కూడా వేయలేకపోయారు.నాలుగేళ్ళయినా ఒక్క అవినీతి అయినా బయటపెట్టగలిగారాఅవినాష్ అరెస్టు ఖాయం…వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది.50 మంది వైసీపీ ఎంఎల్ఏ లు సీట్లు వద్దంటున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube