ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నేడు కీలక సమావేశం జరగనుంది.ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో ఈ మీటింగ్ నిర్వహించనున్నారు.

 Key Meeting Of Central Home Ministry On Division Of Ap Bhavan-TeluguStop.com

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీ తరపున ఉన్నతాధికారులు ఎస్.ఎస్.రావత్, ప్రేమ్ చంద్రారెడ్డి, ఆదిత్యనాథ్ దాస్ లు హాజరుకానున్నారు.అటు తెలంగాణ నుంచి రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ ఈ మీటింగ్ లో పాల్గొంటారు.

కాగా ఏపీ భవన్ విభజనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఏపీ, తెలంగాణ విడిపోయి దాదాపు పదేళ్లు గడుస్తుండగా.ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్ లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube