తెలంగాణ గడ్డపై బీజేపీ ఆటలు సాగవు.. మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణ గడ్డపై బీజేపీ ఆటలు సాగవని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు.

 Bjp's Games Will Not Be Held On Telangana Soil.. Minister Jagadish Reddy-TeluguStop.com

మత విద్వేషాలతో పబ్బం గడుపుకోవడం బీజేపీకి అలవాటని ఆరోపించారు.

తెలంగాణ ప్రజలు బీజేపీ లాంటి దొంగ పార్టీని నమ్మే స్థితిలో లేరని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

బీజేపీ పార్టీతో దేశం 30 ఏళ్లు వెనక్కి పోయిందని విమర్శించారు.బీజేపీ నేతలు ప్రపంచం ముందు దేశ పరువు తీస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఉన్న మూడు ఎమ్మెల్యే సీట్లు కూడా రావని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube