తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా జక్కుల మహేందర్ ఎన్నిక.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా జక్కుల మహేందర్ ఎన్నికయ్యారు.గౌరవ అధ్యక్షుడిగా రేసు రాజయ్య, ఉపాధ్యక్షులుగా రాందాస్, నారాపురం నరసయ్య, ప్రధాన కార్యదర్శి గా ఎస్ శ్రీనివాస్, కోశాధికారిగా శంకర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 Jakkula Mahender As President Of Telangana Gram Panchayat Employees Workers Unio-TeluguStop.com

ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ ఆవరణలో గ్రామపంచాయతీ సిబ్బంది సమావేశమై సిఐటియు జిల్లా అధ్యక్షులు మల్యాల నరసయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ ఆద్వర్యంలో ఆదివారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఎన్నికలు నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube