ఏపీ మంత్రులపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఫైర్

ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.ఏపీలో అభివృద్ధి కోసం ప్రజల పక్షాన మాట్లాడా కానీ ఒక్క మాట కూడా అనలేదని తెలిపారు.

 Telangana Minister Harish Rao Fires On Ap Ministers-TeluguStop.com

విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదాపై మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించానని మంత్రి హరీశ్ రావు అన్నారు.తాను అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఏపీ మంత్రులు తనపై ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు.

చేతనైతే విశాఖ ఉక్కుతో పాటు ప్రత్యేక హోదాపై పోరాడాలని హరీశ్ రావు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube