వివేకా హత్య కేసులో మరోసారి సీబీఐ వాదనలు

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ మరోసారి వాదనలు చేసింది.ఇవాళ ఈ హత్య కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపిన సంగతి తెలిసిందే.

 Cbi Claims Once Again In Viveka's Murder Case-TeluguStop.com

ఈ క్రమంలో వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యేనని సీబీఐ పేర్కొంది.హత్యలో రూ.40 కోట్ల సుపారీ లావాదేవీల జరిగాయని తెలిపారు.హత్య ఎవరు చేశారో బయటపడాలని వెల్లడించారు.

ఈ దశలో విచారణను తప్పుబట్టడం సరికాదని సీబీఐ వాదించింది.దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube