రుషి కొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టుకు నివేదిక

విశాఖపట్నంలోని రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టుకు నివేదిక అందింది.నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపారని జనసేన కార్పొరేటర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Report To Ap High Court On Rushi Hill Excavations-TeluguStop.com

విచారణలో భాగంగా నివేదికను కేంద్ర ప్రభుత్వ అధికారుల కమిటీ న్యాయస్థానానికి సమర్పించింది.మరోవైపు కౌంటర్ దాఖలు చేయడానికి పిటిషనర్లు సమయం కోరారు.

దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 26 కి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube