ప్రధాని పర్యటనతో హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంది.ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.

 Telangana Politics Heated Up With Prime Minister's Visit-TeluguStop.com

మరోవైపు సింగరేణి ప్రైవేటీకరణలో కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో మోదీ పర్యటనపై తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి కార్మికులతో కలిసి బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తోంది.

‘మోదీ హటావో సింగరేణి బచావో’ అంటూ కార్మికులు నినాదాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube