తాండూరు టెన్త్ పరీక్ష పేపర్ లీక్ లో దర్యాప్తు ముమ్మరం

రంగారెడ్డి జిల్లా తాండూరులో పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో బంద్యప్ప అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన ఫోన్ నుంచి పేపర్ ను లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

 The Investigation Into The Leak Of Tandoori Tenth Exam Paper Is In Full Swing-TeluguStop.com

సైన్స్ టీచర్ గా పని చేస్తున్న బంద్యప్ప ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం ఆయన ఫోన్ ను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.

క్వశ్చన్ పేపర్ ఎవరెవరికీ పంపించారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ ప్రచారాన్ని విద్యాశాఖ ఖండించింది.

ఈ క్రమంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తాండూరు డీఈవో రేణుకాదేవి తెలిపారు.పేపర్ లీక్ పై ఎలాంటి ఫిర్యాదు రాలేదని వెల్లడించారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube