విజయవాడ డ్రగ్స్ కేసులో పురోగతి

విజయవాడ డ్రగ్స్ కేసులో పురోగతి లభించింది.అనంతపురం నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులో వచ్చిన డ్రగ్స్ ను విజయవాడ నార్కోటెక్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

 Progress In The Vijayawada Drug Case-TeluguStop.com

దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అనంతపురం, బెంగళూరు కేంద్రంగా ఎండీఎంఏ డ్రగ్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రాలే టార్గెట్ గా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.

ఆర్టీసీ డ్రైవర్ తో పాటు పార్సిల్ తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు.ఈ క్రమంలోనే వ్యక్తి కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

దీంతో అసలు నిందితుల కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube