నిజామాబాద్ జిల్లాలో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లాలో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుతున్న యువకుడు బలవన్మరణం చెందాడు.

 Mbbs Student Suicide In Nizamabad District-TeluguStop.com

హాస్టల్ గదిలో ఉరి వేసుకుని మెడికో మృతిచెందాడని తెలుస్తోంది.మృతుడు పెద్దపల్లి జిల్లాకు చెందిన సనత్ గా గుర్తించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా సనత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube