దిశా ఎన్‎కౌంటర్ కేసులో కమిషన్ నివేదికపై నేడు విచారణ

దిశా ఎన్‎కౌంటర్ కేసులో కమిషన్ నివేదికపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.ఈ కేసులో సిర్పుర్కర్ కమిషన్ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.

 Hearing Today On Commission Report In Disha Encounter Case-TeluguStop.com

కాగా నివేదికపై అమికస్ క్యూరీగా దేశాయి ప్రకాశ్ రెడ్డిని హైకోర్టు నియమించింది.ఈ క్రమంలో గతంలో కమిషన్ నివేదికపై ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు.

ఈ వాదనలలో భాగంగా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోర్టుకు తెలిపారు.దీనిపై ఇవాళ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube