ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యాఖ్యలపై టీటీడీ ఛైర్మన్ రియాక్షన్

ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యాఖ్యలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి స్పందించారు.

 Ttd Chairman's Reaction On Mla Anna Rambabu's Comments-TeluguStop.com

విమర్శలు చేయటానికే వీఐపీలు తిరుమలకు వస్తే ఏమి చేయలేమన్నారు.ఎమ్మెల్యే అన్నా రాంబాబు 28 మందిని తిరుమలకి తీసుకువచ్చారన్న వైవీ సుబ్బారెడ్డి అందరికీ ప్రోటోకాల్ ఇవ్వాలంటే కుదరదని తెలిపారు.

అయినప్పటికీ వారిలో 18 మందికి ప్రోటోకాల్ కేటాయించారని వెల్లడించారు.వీఐపీలకు నిబంధనల ప్రకారం సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా టీటీడీపై విమర్శలు చేస్తే ఏమి చేయలేమని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube