ఏపీలో సాగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.అసెంబ్లీలోని మొదటి అంతస్తులో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

 Polling For Mla Kota Mlc Election Going On In Ap-TeluguStop.com

ఈ క్రమంలో ముందుగా సీఎం జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అదేవిధంగా ఇప్పటివరకు 35 మంది ఎమ్మెల్యేలు ఓటును వేశారు.

మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లనున్నారు.అయితే సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.

అనంతరం సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube