టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు..!!

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు.పలు రాజకీయ పార్టీల నేతలకు సిట్ నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది.

 Sit Notices For Tpcc Chief Revanth Reddy..!!-TeluguStop.com

పేపర్ లీక్ వ్యవహారంలో మంత్రి పీఏ పాత్ర ఉన్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లతో నోటీసులు ఇచ్చారని సమాచారం.ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తన దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

ఒకే మండలంలో వంద మందికి ర్యాంకులు వచ్చాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube