ఏపీ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసనకు దిగారు.బేడ, బుడగ జంగం కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఎప్పుడు ఇస్తారంటూ నిమ్మల రామానాయుడు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
బేడ, బుడగ జంగం సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఇసుక, మైన్, వైన్, ల్యాండ్ ధనార్జనపై సీఎం దృష్టి పెట్టడం కాదన్న నిమ్మల రామానాయుడు నిరు పేదలపై కూడా దృష్టి సారించాలని తెలిపారు.
అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే సెమీఫైనల్స్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని సస్పెండ్ చేశారని వెల్లడించారు.