సీఎం కేసీఆర్ తో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ తో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి సమావేశం అయ్యారు.ఏఈ పేపర్ లీక్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ కు జనార్థన్ రెడ్డి వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

 Tspsc Chairman Janardhan Reddy With Cm Kcr-TeluguStop.com

అదేవిధంగా మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు.కాగా ఈ భేటీకి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు సీఎస్ శాంతకుమారి కూడా హాజరైయ్యారు.

అయితే పేపర్ లీకేజ్ వ్యవహారంపై పోలీసుల విచారణ కొనసాగుతుండగా మరోవైపు పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube