నూతన గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు సుజన చౌదరి, కామినేని శ్రీనివాస్

నూతన గవర్నర్ మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నేతలు సుజన చౌదరి, కామినేని శ్రీనివాస్ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుజన చౌదరి ఆంధ్రప్రదేశ్ చెందిన రాజకీయ భౌగోళిక స్థితిగతుల పరిస్థితులపై గవర్నర్తో చర్చించాం ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలపై వారు పడుతున్న ఇబ్బందుల గురించి గవర్నర్తో చర్చించాం పార్లమెంట్లో అమెండ్మెంట్ చేంజ్ అయ్యేవరకు అమరావతిని ఎవరూ తరలించలేరు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రానున్న ఎన్నికల్లో తెలివిగా ఓటు వేసి వారి సమస్యలను పరిష్కరించుకోవాలి విభజన చట్టంలో మనకి రావాల్సిన వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఏనాడు కేంద్రాన్ని అడగలేదు ప్రత్యేక స్పెషల్ కేటగిరి బదులు ప్రత్యేక ప్యాకేజీ కింద 16 వేల కోట్లు ఆ రోజు శాంక్షన్ చేయించాం అది కూడా కేంద్ర ప్రభుత్వం పని కూడా అంతా వాడి అప్పులు మాత్రం భారీగా చేశారు.

 Bjp Leaders Sujana Chaudhary And Kamineni Srinivas Met The New Governor ,sujana-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube