రాజన్న ఆలయంలో తలనీలాలు సేకరించే హక్కు కు సంబంధించిన టెండర్ వాయిదా

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న భక్తులు తలనీలాలు సమర్పించగా వచ్చే తల వెంట్రుకలు సేకరించే హక్కు కు సంబంధించిన 2023 -2025 రెండు సంవత్సరాలకు గాను టెండర్ ప్రక్రియ నిర్వహించగా 13మంది బహిరంగ వేలం లో పాల్గొనగా సీల్డ్ టెండర్ ద్వారా 6గురు పాల్గొన్నారు .

 Adjournment Of Tender Regarding The Right To Collect Talanilas In Rajanna Temple-TeluguStop.com

ఇట్టి టెండర్ దేవస్థానం పాటగా 14 కోట్లు నిర్ణయించగా తెనాలి వాస్తవ్యులు వెంకట సురేష్ ప్రసాదం వారు రూ.8కోట్ల, 67లక్షల,57వెయిల,695 మాత్రమే వచ్చినందున టెండర్ వాయిదా వేయనైనది.ఈ టెండర్ ప్రక్రియ లో ఆలయ ఈఓ డి.కృష్ణప్రసాద్, ఏ ఈఓ హరికిషన్, పర్యవేక్షకులు గోలి శ్రీనివాస్,సిరిగిరి శ్రీరాములు, రవీందర్ రెడ్డి ,కూరగాయల శ్రీనివాస్ తో పాటుగా ఇండోమెంట్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube