టీఎస్ గవర్నర్‎పై సుప్రీంలో పిటిషన్.. ఈనెల 27న విచారణ

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‎పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‎పై ఈనెల 27న విచారణ జరగనుంది.ముఖ్య బిల్లులను ఆరు నెలలుగా పెండింగ్ లో పెట్టారని, వాటిని వెంటనే ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Petition Against Ts Governor In Supreme Court.. Hearing On 27th Of This Month-TeluguStop.com

పిటిషన్‎పై త్వరగా విచారణ చేపట్టాలని సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే సుప్రీంకోర్టును కోరారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‎పై ఈనెల 27న విచారణ చేస్తామని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube