ఏపీ అసెంబ్లీలో గందరగోళం

ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.

 Confusion In Ap Assembly-TeluguStop.com

ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు.ప్రాజెక్టుల అంశానికి వ్యతిరేకంగా సభ్యులు నినాదాలు చేశారు.

అసెంబ్లీలో పలుమార్లు టీడీపీ సభ్యులు నిరసనలు తెలపడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube