రాష్ట్ర మంత్రులు డబ్బులు పంచితే శాసన మండలి ఎన్నికలు నిజాయితీగా జరుగుతాయా - విష్ణువర్ధన్ రెడ్డి

రాష్ట్ర మంత్రులు డబ్బులు పంచితే శాసన మండలి ఎన్నికలు నిజాయితీగా జరుగుతాయా అని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

 Bjp Vishnu Vardhan Reddy Comments On Ap Mlc Elections, Bjp, Vishnu Vardhan Reddy-TeluguStop.com

నిష్పక్షపాతంగా వైకాపా ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహిస్తారని బీజేపి పార్టీకి అసలు నమ్మకం లేదని తెలిపారు.

బాధ్యతారాహిత్యంగా వీడియోలో అడ్డంగా దొరికిన మంత్రిని గవర్నర్ బర్తరఫ్ చేయాలని, రాష్ట్ర డిజిపి కేసు నమోదు చేయాలని, ఎన్నికల సంఘం తక్షణం దీనిమీద స్పందించాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube