చిత్తూరు జిల్లా అభివృద్ధిపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.మాజీ మంత్రి అమరన్నాథ్ రెడ్డి తప్పుడు సమాచారం చెప్పి నారా లోకేశ్ తో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు.
అభివృద్ధిపై చర్చకు సవాల్ చేసిన లోకేశ్ పలాయనం చిత్తగించారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు.