బీహార్ డిప్యూటీ సీఎంకు సీబీఐ సమన్లు జారీ..!!

బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది.ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో భాగంగా ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

 Cbi Summons To Bihar Deputy Cm..!!-TeluguStop.com

ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవీలను సీబీఐ అధికారులు విచారించారు.కాగా తేజస్వి యాదవ్ కు సమన్లు ఇవ్వడం రెండోసారి కావడం గమనార్హం.2004 నుంచి 2009 సంవత్సరాల మధ్యలో లాలు ప్రసాద్ యాదవ్ రైల్వేశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని సీబీఐ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube