గాంధీభవన్‎లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ..!

హైదరాబాద్ గాంధీభవన్ లో తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ జరిగింది.ఇందులో ప్రధానంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో వ్యవహారంపై చర్చ కొనసాగుతుందని సమాచారం.

 Tpcc Disciplinary Committee Meeting At Gandhi Bhavan..!-TeluguStop.com

ఎంపీ కోమటిరెడ్డిపై పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెరుకు సుధాకర్ తో పాటు అనిల్, అద్దంకి దయాకర్ పట్టుబడుతున్నారు.

మరోవైపు ఎంపీ కోమటిరెడ్డిపై చర్యలు తమ పరిధిలోకి వస్తాయా? లేక ఏఐసీసీ పరిధిలోకి వస్తాయా అన్న అంశంపై నేతలు చర్చిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube