తెలంగాణకు మోదీ ప్రభుత్వం మరో కానుక అందించింది.రూ.400 కోట్లతో బేగంపేట ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ ప్రమాణాలతో పౌర విమానయాన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.
ఈ మేరకు శరవేగంగా పనులు కోనసాగుతున్నాయని మోదీ ప్రభుత్వం తెలిపింది.
భారతదేశంలో తొలి గృహా-5 ప్రమాణాలతో నిర్మాణం జరగనుంది.ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఏడాది జులై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే లక్ష్యమని కేంద్ర సర్కార్ స్పష్టం చేసింది.