తెలంగాణకు మోదీ ప్రభుత్వం మరో కానుక

తెలంగాణకు మోదీ ప్రభుత్వం మరో కానుక అందించింది.రూ.400 కోట్లతో బేగంపేట ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ ప్రమాణాలతో పౌర విమానయాన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

 Modi Government Is Another Gift To Telangana-TeluguStop.com

ఈ మేరకు శరవేగంగా పనులు కోనసాగుతున్నాయని మోదీ ప్రభుత్వం తెలిపింది.

భారతదేశంలో తొలి గృహా-5 ప్రమాణాలతో నిర్మాణం జరగనుంది.ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఏడాది జులై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే లక్ష్యమని కేంద్ర సర్కార్ స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube